ముస్లింలను ఉపయోగించి సాక్షి చౌకబారు రాజకీయాలు
నియోజకవర్గంలోని లాం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. అక్కడ ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల తలరాతను సద్దాం హుస్సేన్తో పోల్చారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సద్దాం హుస్సేన్లా ప్రవర్తిస్తున్నారు.…