రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో ఎడిటింగ్ కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణలో పాల్గొనేందుకు మే 1న ఢిల్లీ పోలీసుల ఐఎఫ్ఎస్ఓ యూనిట్ (సైబర్ యూనిట్) ముందు హాజరుకావాలని రేవంత్…